ప్రస్తుతం మార్కెట్ ధోరణి ఎలా ఉంది? తగ్గుదలకు, పెరుగుదలకు కారణాలు ఏమిటి? ఇక వెండి ధరల భవిష్యత్తు ఎలా ఉండొచ్చు? అనే అంశాలపై ఒక విశ్లేషణ.
తెలంగాణలో వేసవి ప్రభావం మార్చి ప్రారంభంలోనే గట్టిగా కనిపిస్తోంది. ఉష్ణోగ్రతలు 36-40 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉంది. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఏపీ వాతావరణ శాఖ ప్రకారం, ఆంధ్రప్రదేశ్లో వేసవి వేడి పెరుగుతోంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 34 డిగ్రీల సెల్సియస్కు చేరువవుతున్నాయి.
జామపండు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. తినే ముందు సరిగ్గా శుభ్రం చేయాలి. కుళాయి చల్లటి నీటిలో కడిగి, శుభ్రమైన గుడ్డతో తుడవాలి. వాషింగ్ సబ్బులు, కెమికల్ ద్రావణాలు వాడకూడదు.
Iran-Israel War: ఇరాన్లోని కోమ్ నగరంలో ఉన్న సుప్రీం నేత ఎంపికకు బాధ్యత వహించే కౌన్సిల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ భవనంపై ఇజ్రాయెల్ ...
వాయు కాలుష్యం పెరుగుతుండగా, ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం పాలకూర, అవిసె గింజలు, ఉసిరి, బ్రోకలి, బాదం వంటి ఆహారాలను డైలీ డైట్లో చేర్చడం అవసరం.
News Update Today: ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న అప్డేట్స్, బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ తెలుసుకుందాం. అలాగే దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న అప్డేట్స్ మొత్తం ఇక్కడ చూద్దాం.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో హోలీ వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎస్పీ Mahesh B. Gite పోలీసులతో కలిసి హోలీ జరుపుకున్నారు. ఈ ...
Olive Oil: మనం వంటల్లోకి వాడే అన్ని రకాల నూనెల్లో ఆలివ్ ఆయిల్ బెస్ట్ అని డాక్టర్లు చెబుతారు. మరి ప్రపంచంలో ఎక్కువ ఆలివ్ ఆయిల్ ...
వనపర్తి సమీర్, నెల్లూరు మల్లిఖార్జున్ వేసవిలో గోలిసోడా, ఫ్రూట్ జ్యూస్ వ్యాపారాలతో మంచి ఆదాయం సంపాదిస్తున్నారు. చిన్న పెట్టుబడితో క్రమశిక్షణ, పట్టుదలతో స్థిరమైన లాభాలు సాధ్యమని నిరూపిస్తున్నారు.
చంద్రగ్రహణం కారణంగా మూసివేసిన తిరుమల వెంకటేశ్వర ఆలయం తలుపులను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా తిరిగి తెరిచారు. మధ్యాహ్నం 3:26 ...
Lunar Eclipse 2026: 2026 సంవత్సరం ప్రారంభంలోనే అద్భుతం చోటుచేసుకుంది. మొదటి ఖగోళ అద్భుతం ఆవిష్కృతం అయింది. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాలతో పాటు ఇండియాలోనూ ఈ సంపూర్ణ చంద్రగ్రహణం కనిపించింది. ఈ అరుదైన ద ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results