CM Revanth Reddy: గ్రామ సభల్లో సంక్షేమ పథకాల వారీగా ప్రభుత్వం చేకూరుస్తున్న లబ్ధిని ప్రజలకు వివరించాలని సీఎం రేవంత్ రెడ్డి ...
భారత్ సుమారు 4.5 బిలియన్ బ్యారెళ్ల నిల్వలతో అవసరాల్లో 85 శాతం దిగుమతులపై ఆధారపడుతూ గ్లోబల్ మార్కెట్ మార్పులకు సున్నితంగా స్పందిస్తోంది.
గ్లోబల్ టెన్షన్ కొనసాగితే బంగారం సేఫ్ హేవెన్‌గా మారి ధరల్లో భారీ ఊగిసలాటతో పాటు పెరుగుదల కనిపించే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.