School Holidays: విద్యార్థులకు ఎగిరి గంతేసే వార్త. విద్యార్థులకు వరుస సెలవులు వస్తున్నాయి. మార్చి అంటే సెలవుల మాసంగా నామకరం ...
మంగళవారం (మార్చి 3) రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం నెలకొంటుందని, రాబోయే 24 గంటల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD) వెల్లడించింది.
ఆకాశం నిర్మలంగా ఉండి, సూర్యరశ్మి నేరుగా భూమిని తాకడం వల్ల పగటిపూట వేడి తీవ్రత అధికంగా ఉంటుంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 37 డిగ్రీలు.. కనిష్ఠ ఉష్ణోగ్రత 22 డిగ్రీలకు చేరనుంది.
News Update Today: ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న అప్‌డేట్స్, బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ తెలుసుకుందాం. అలాగే దేశవ్యాప్తంగా, ...
ఆ వెంటనే ఇరాన్ ప్రతి దాడులు చేయడంతో మధ్య ఉద్రిక్తతల పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఇన్వెస్టర్లు ఒక్కసారిగా గోల్డ్, వెండిని ...
సోమవారం బంగారం ధరలు కాస్త తగ్గాయి. ఇది బంగారం కొనాలనుకునే వారికి స్వల్పంగా ఊరట నిచ్చింది. గుడ్ రిటర్న్స్ నివేదిక ప్రకారం..
India-Canada: భారత్‌, కెనడా దేశాల మధ్య దౌత్య, ఆర్థిక సంబంధాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. దిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, కెనడా ప్రధాని మార్క్ కార్నీ మధ్య ద్వైపాక్షిక సమావేశం ...
హోలీ రోజున ప్రధాన ద్వారం శుభ్రత, గంగాజలం, స్వస్తిక, ఆకుల దండ, దీపం వంటి ఆచారాలు ఇంటికి సానుకూల శక్తిని ఆహ్వానిస్తాయని అఖిలేష్ ...
ప్రస్తుతం నాలుగు ప్రధాన గ్రహాలు వక్రించి ఉన్నాయి. ఇందులో బుధుడు కుంభ రాశిలో ఫిబ్రవరి 27 నుంచి వక్రించగా, మిథునంలో గురువు వక్రగతిలో సంచారం చేయడం జరుగుతోంది. సహజ వక్ర గ్రహాలైన రాహుకేతువులు కుంభ, సింహ రా ...
అల్లు వారి ఇంట పెళ్లి సందడి మొదలైంది. మెగా హీరో అల్లు శిరీష్, నయనికల వివాహ వేడుకలకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలోనే ...
తమిళనాడు రాష్ట్రం శివగంగై జిల్లాలో సోమవారం నిర్వహించిన జల్లికట్టు పోటీల్లో పెను ప్రమాదం సంభవించింది. సిన్గంపునారి సమీపంలో జరిగిన ఈ వేడుకల్లో ఎద్దులు ఒక్కసారిగా అదుపు తప్పి ప్రేక్షకులపైకి దూసుకెళ్లాయి.
గోపాల శర్మ ప్రకారం దేవాలయంలో గంట మోగించడం దుష్టశక్తులను పారద్రోలడమే కాక సానుకూల శక్తిని ఆహ్వానించడానికీ, మనస్సు ఏకాగ్రతకు ...